అక్షరటుడే గాంధారి: Gandhari Bike Accident | రాష్ట్రాలు దాటి కూలీ పనుల నిమిత్తం(migrant workers death) వచ్చిన కార్మికులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గాంధారి మండల (Gandhari accident) కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.
Gandhari Bike Accident | గాంధారి మండలంలో..
గాంధారి మండలంలోని రాంపూర్ గడ్డ వద్ద ఉన్న రైస్మిల్లో(Banswada news) ఉత్తర ప్రదేశ్, బీహార్ నుంచి వచ్చిన వలసకూలీలు ముకీయ(21), రాహుల్ (21), జావీద్ అన్సారి (22) పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటలకు ఒకే బైక్పై ఈ ముగ్గురు యువకులు బయటకు వెళ్లి గాంధారికి వస్తున్న క్రమంలో మండల కేంద్రంలో వారి వాహనం కల్వర్టును బలంగా ఢీకొంది. దీంతో ముగ్గురు(India local news) రోడ్డుపై పడిపోయారు. స్థానికులు అంబులెన్స్, పోలీసులకు (road safety India) సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని (tragic accident news) క్షతగాత్రులను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాని అప్పటికే ఆ ముగ్గురు మృతి (Telangana road accident) చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సదాశివ నగర్(Sadasiva Nagar) సీఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గాంధారి ఎస్సై ఆంజనేయులు పంచానామా చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
