అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Hanuman Shobha Yatra Security | హనుమాన్ శోభాయాత్రకు పటిష్టమైన బందోబస్తు (Nizamabad police) ఏర్పాటు చేసినట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం నగరంలో (Hanuman Shobha Yatra) యాత్ర వెళ్లే రూట్ను పర్యవేక్షించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూంలో సీసీ కెమెరాల (CCTV monitoring) ద్వారా యాత్ర వెళ్తున్న తీరును పరిశీలించారు.
Hanuman Shobha Yatra Security | అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా..
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా (festival security) పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలకు ట్రాఫిక్ (traffic diversion) ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ప్రజలు(Telangana news) స్వేచ్ఛగా శోభాయాత్రలో పాల్గొనేలా పోలీసులు ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వా రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, ఎస్సై సంతోష్రెడ్డి, ఐటీ కోర్ ఎస్సై నిషిత్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Hanuman Yatra | నగరంలో వీరహనుమాన్ శోభాయాత్ర ప్రారంభం
