Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Assembly Elections Polling | మూడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Assembly Elections Polling | మూడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

జాతీయం

Assembly Elections Polling | మూడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. అస్సాంలో 84.62 శాతం, కేరళలో 75 శాతం, పుదుచ్చేరిలో 86.92 శాతం ఓటింగ్ నమోదు అయింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 9, 2026 7:39 సా.
Srinivas Kolluri
5 గంటలు ago
Share
Assembly Elections Polling

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Assembly Elections Polling | మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ గురువారం ప్రశాంతంగా ముగిసింది. కేరళ (Kerala), అస్సాం (Assam), పుదుచ్చేరిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ సాగింది. సాయంత్రం 6 గంటల వరకు లైన్​లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.

Contents
  • Assembly Elections Polling | కేరళలో..
    • Assembly Elections Polling | పుదుచ్చేరిలో రికార్డు

అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. సాయంత్రం 5 గంటల వరకు సుమారు 84.42 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 2021 ఎన్నికల్లో 82.04 శాతం ఓటింగ్​ను అధిగమించింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు బారులు తీరారు. ఇక్కడ గెలుపు కోసం అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్​ తీవ్రంగా శ్రమించాయి. ఓటర్ల తీర్పు ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తం అయింది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. త్రిపురలోని ధర్మానగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక పోలింగ్ 79.84 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Assembly Elections Polling | కేరళలో..

కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత సైతం పోలింగ్​ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 75శాతం పోలింగ్​ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ ఎల్​డీఎఫ్​, యూడీఎఫ్​ కూటమిల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. కొన్ని సీట్లు గెలుచుకొని సత్తా చాటాలని బీజేపీ భావించింది.

Assembly Elections Polling | పుదుచ్చేరిలో రికార్డు

పుదుచ్చేరిలో 86 శాతానికి పైగా ఓటింగ్ శాతం నమోదు అయింది. సాయంత్రం 5 గంటల సమయానికి కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 86.92 శాతం ఓటింగ్ జరిగింది. 1977 నుంచి ఇక్కడ అత్యధిక ఓటింగ్ శాతం 2006లో 86 శాతంగా నమోదైంది. తాజాగా ఆ రికార్డు బ్రేక్​ అయింది. కాగా 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 82.2 శాతం ఓట్లు పోలయ్యాయి.

దీనిని కూడా చదవండి : Bengal Elections | బెంగాల్​ మార్పు కోరుకుంటోంది : ప్రధాని మోదీ

Nitish Kumar Resigns | బీహార్​లో కీలక పరిణామం.. రాజీనామా చేయనున్న నితీశ్
Petrol Gas Shortage India | దేశంలో పెట్రోల్​, గ్యాస్​ కొరత లేదు : కేంద్ర మంత్రి
Delhi Liquor Case Verdict | మోదీ, అమిత్ షా కుట్ర చేశారు.. కంటతడి పెట్టిన కేజ్రీవాల్
Sugar Daddy Parties | బెంగళూరులో ‘షుగర్ డాడీ–షుగర్ బేబీ’ పార్టీలు.. గ్యాంగ్‌రేప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి…
South Central Railway Offer | ఒకే టికెట్‌తో వేర్వేరు తీర్థయాత్రలు.. సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ ఆఫర్
TAGGED:assam electionsAssembly Electionskerala electionspolling turnoutpuducherry elections
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article RI Caught by ACB RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ
Next Article NSUI Nizamabad | NSUI Nizamabad | గిరిరాజ్​ కళాశాలలో ఘనంగా ఎన్​ఎస్​యూఐ ఆవిర్భావ దినోత్సవం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?