Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: National Education Policy 2020 | విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - National Education Policy 2020 | విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

నిజామాబాద్

National Education Policy 2020 | విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

విద్యార్థులు కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడం అత్యవసరమని కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ డాక్టర్ డీఎస్ఆర్ రాజేందర్ డింగ్ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన జాతీయ సెమినార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Shashi kiran mottala
Last updated: ఫిబ్రవరి 27, 2026 6:55 సా.
Shashi kiran Mottala
4 వారాలు ago
Share
National Education Policy 2020 |

అక్షరటుడే, కామారెడ్డి: National Education Policy 2020 | విద్యార్థులు కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడం అత్యవసరమని కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ డాక్టర్ డీఎస్ఆర్ రాజేందర్ సింగ్​ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Government Degree College) శుక్రవారం నిర్వహించిన జాతీయ సెమినార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Contents
  • National Education Policy 2020 | రాజనీతి శాస్త్రంలో..
    • నూతన విద్యావిధానం..
      • అతిథులకు ఘన సత్కారం

National Education Policy 2020 | రాజనీతి శాస్త్రంలో..

‘ది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎన్ఈపీ–2020- ఏ ట్రాన్స్‌ఫర్మేటివ్ షిఫ్ట్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్’ (NEP 2020 Seminar) అనే అంశంపై రాజనీతి శాస్త్రంలో రెండు రోజుల జాతీయ సెమినార్ (Political Science Seminar) అట్టహాసంగా ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన, విద్యార్థినుల స్వాగత నృత్యం, సెమినార్ సావనీర్ ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.

నూతన విద్యావిధానం..

ఈ సందర్భంగా డాక్టర్ డీఎస్​ఆర్​ రాజేందర్​ సింగ్​ మాట్లాడుతూ.. నూతన విద్యావిధానం మానవాళి అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. విద్యార్థులు కొత్త నైపుణ్యాలను (Skill Development)పెంపొందించుకోవడం అత్యవసరమని సూచించారు. అనంతరం మధ్యాహ్నం జరిగిన నాలుగు టెక్నికల్ సెషన్లలో వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు తమ పరిశోధన పత్రాలను సమర్పించారు.

అతిథులకు ఘన సత్కారం

అనంతరం సెమినార్‌కు (National Education Policy 2020) విచ్చేసిన అతిథులను కళాశాల తరపున శాలువా, జ్ఞాపిక, పూల మొక్కలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల (degree college) ప్రిన్సిపాల్ కె.విజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ కిష్టయ్య, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ యాదగిరి, తమిళనాడు వర్సిటీ ప్రొఫెసర్ భూక్య వీరభద్రం, కేంద్రియ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కృష్ణారెడ్డి, గుజరాత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జగన్నాథం, వివిధ కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

km1

ఇది కూడా చదవండి: Kamareddy college land controversy : ఆస్తుల దుమారం.. కాలేజీ చుట్టూ వివాదం

Womens Health Awareness | మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి : మేయర్ ఉమారాణి
Dr Vishal Akula | ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ రాష్ట్ర కో ఛైర్మన్‌గా డాక్టర్​ విశాల్
Education Budget Neglect | విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర బడ్జెట్: టీపీటీఎఫ్​
Bhadrachalam Talambralu | ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు.. టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవ
BJP Collectorate Protest | ప్రభుత్వ హామీలపై నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కలెక్టరేట్​ను ముట్టడిస్తాం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
TAGGED:Government Degree CollegeHigher Education IndiaIndian Education ReformKamareddy CollegNEP 2020 SeminarPolitical Science SeminarSkill Development
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Excise Constable Transfers Excise Constable Transfers | త్వరలో ఎక్సైజ్​ కానిస్టేబుళ్ల బదిలీలు : మంత్రి జూపల్లి
Next Article Delhi Liquor Scam Case Delhi Liquor Scam Case | లిక్కర్​ స్కాం కేసు.. హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?