Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Delhi Liquor Case Verdict | మోదీ, అమిత్ షా కుట్ర చేశారు.. కంటతడి పెట్టిన కేజ్రీవాల్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Delhi Liquor Case Verdict | మోదీ, అమిత్ షా కుట్ర చేశారు.. కంటతడి పెట్టిన కేజ్రీవాల్

జాతీయం

Delhi Liquor Case Verdict | మోదీ, అమిత్ షా కుట్ర చేశారు.. కంటతడి పెట్టిన కేజ్రీవాల్

లిక్కర్​ కేసులో ఊరట లభించడంతో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందన్నారు.

Srinivas kolluri
Last updated: ఫిబ్రవరి 27, 2026 12:52 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
Delhi Liquor Case Verdict
Delhi-Liquor-Case-Verdict

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Liquor Case Verdict | ఢిల్లీ లిక్కర్​ కేసులో మాజీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​తో పాటు మాజీ మంత్రి మనీష్​ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)కు కోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. దీనిపై అరవింద్​ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.

Contents
  • Delhi Liquor Case Verdict | సత్యమే గెలుస్తుంది
    • Delhi Liquor Case Verdict | అవినీతిపరుడిని కాదు

Delhi Liquor Case Verdict | సత్యమే గెలుస్తుంది

రౌస్ అవెన్యూ కోర్టు లిక్కర్​ కేసులో పలువురికి క్లీన్​ చిట్ ఇచ్చింది.కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. సీబీఐ కేసులో నిందితులుగా ఉన్న 23 మందిని ఢిల్లీలోని కోర్టు విడుదల చేసింది. కోర్టు తీర్పు వెలువడిన కొద్దిసేపటికే, కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందన్నారు. తనపై ప్రధాని మోదీ, అమిత్ షా కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురైన ఆయన కంటతడి పెట్టారు.

Delhi Liquor Case Verdict | అవినీతిపరుడిని కాదు

తాను అవినీతిపరుడిని కాదని, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కట్టర్ ఇమాందార్ (పూర్తిగా నిజాయితీపరులు) అని కోర్టు తెలిపిందన్నారు. గతంలో ఆప్ నేతృత్వంలోని ప్రభుత్వం నగరంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 చాలా కాలంగా వివాదానికి కేంద్రంగా ఉంది. ఈ పాలసీపై సీబీఐ దాఖలు చేసిన కేసు లైసెన్స్ ఫీజులను తగ్గించడం, లాభాల మార్జిన్లను నిర్ణయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక నష్టాలను కలిగించిందని, కొన్ని ప్రైవేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించింది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఎటువంటి కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశ్యం లేదని ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. కేజ్రీవాల్, సిసోడియాతో సహా 23 మంది నిందితులను విడుదల చేసింది.

కేజ్రీవాల్, సిసోడియాలతో పాటు నిందితులు కె కవిత, కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లి, అరుణ్ రామచంద్ర పిళ్లై, మూత గౌతమ్, సమీర్ మహేంద్రు, అమన్‌దీప్ సింగ్ ధాల్, అర్జున్ పాండే, బుచ్చిబాబు గోర్నట్ల, రాకేష్ జోషి, దామోదర్ సింగ్, ప్రసాద్ కుమార్, అర్ప్రీత్ శర్మ పాఠక్, అమిత్ అరోరా, వినోద్ చౌహాన్, ఆశిష్ మాథుర్, పి శరత్ చద్రారెడ్డికి కూడా కోర్టు క్లీన్​ చిట్​ ఇచ్చింది.

ఇది కూడా చదవండి..: Delhi Liquor Case Relief | ఢిల్లీ లిక్కర్​ కేసు.. కేజ్రీవాల్‌, కవితకు బిగ్​ రిలీఫ్

Rupee All Time Low | భారీగా రూపాయి పతనం.. ఆల్‌టైం కనిష్ఠానికి చేరిన మారకం విలువ
LPG Price Hike | వంటింట్లో మంట.. డొమెస్టిక్​ LPG ధర రూ.60 పెంపు.. వాణిజ్య సిలిండర్ రూ.115 పెరుగుదల!
Gas Shortage Protests | గ్యాస్​ కొరతపై ప్రతిపక్షాల ఆందోళన
Jal Jeevan Mission Extension | కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు.. జల్ జీవన్ మిషన్‌ పొడిగింపు..
ISIS Threat Hindus | దక్షిణాసియాలో హిందువులపై దాడులకు ఐసిస్ పిలుపు.. సీఈపీ నివేదికలో సంచలన వివరాలు
TAGGED:AAP NewsArvind KejriwalCBI CaseCourt VerdictDelhi Liquor CaseExcise Policy 2021Indian PoliticsManish Sisodia
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gas Cylinder Explosion Gas Cylinder Explosion | గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలికి తీవ్రగాయాలు
Next Article Kavitha Delhi Liquor Case Kavitha Delhi Liquor Case | నిజం గెలిచింది : కల్వకుంట్ల కవిత
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?