Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Delhi Liquor Scam | ఢిల్లీ లిక్కర్​ స్కాం కేసులో ట్విస్ట్​.. కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి నోటీసులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Delhi Liquor Scam | ఢిల్లీ లిక్కర్​ స్కాం కేసులో ట్విస్ట్​.. కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి నోటీసులు

జాతీయం

Delhi Liquor Scam | ఢిల్లీ లిక్కర్​ స్కాం కేసులో ట్విస్ట్​.. కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి నోటీసులు

మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో సహా మరో 23 మందికి సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌పై నోటీసులు జారీ చేసింది.

Srinivas kolluri
Last updated: మార్చి 9, 2026 1:43 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Delhi Liquor Scam
Delhi Liquor Scam

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Delhi Liquor Scam | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామా చోటుచేసుకుంది. ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) సోమవారం మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో సహా మరో 23 మందికి సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌పై నోటీసులు జారీ చేసింది. కేసులో నిందితులకు రౌస్ ఎవెన్యూ కోర్టు ఇటీవల క్లీన్ చిట్ ఇవ్వగా.. సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్​ చేసింది.

Contents
  • Delhi Liquor Scam | మార్చి 16 వరకు వాయిదా
    • Delhi Liquor Scam | నిర్దోషులుగా ప్రకటించిన లోయర్ కోర్టు

ఈ పిటిషన్‍పై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. దర్యాప్తు సంస్థపై ప్రత్యేక కోర్టు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు స్టే విధించింది. ఈడీ కేసు విచారణ వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. అలాగే తదుపరి విచారణ వారం రోజులు వాయిదా వేసింది. వచ్చే సోమవారం విచారణ జరుగనుంది. కాగా.. సీబీఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.

Delhi Liquor Scam | మార్చి 16 వరకు వాయిదా

హైకోర్టు ఈ అప్పీల్‌పై మార్చి 16న తుది నిర్ణయం తీసుకునే వరకు ఈడీ విచారణ (ED Investigation)ను వాయిదా వేయాలని కోర్టు ఆదేశించింది. లోయర్ కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలు వాస్తవాలతో సరిపోలడం లేదని హైకోర్టు పేర్కొంది. ఇది సీబీఐ అప్పీల్‌కు మరింత బలం చేకూర్చింది.

Delhi Liquor Scam | నిర్దోషులుగా ప్రకటించిన లోయర్ కోర్టు

గత వారం ఢిల్లీ స్పెషల్ కోర్టు (Delhi Special Court) మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా 23 మందిని నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. సీబీఐని తీవ్రంగా విమర్శిస్తూ “పాలసీలో సమగ్ర కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశం కనిపించలేదు” అని వ్యాఖ్యానించింది. సీబీఐ చార్జిషీట్‌పై కాగ్నిజెన్స్ తీసుకోవడానికి నిరాకరించిన జడ్జి జితేంద్ర సింగ్, కేసు కేవలం ఊహాగానాలపై నిర్మించిన కథనం మాత్రమేనని అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

ఇది కూడా చదవండి..: Egg Prices Drop | భారీగా తగ్గిన కోడిగుడ్ల రేటు

BJP Rajya Sabha Candidates | రాజ్యసభ ఎన్నికలకు 9 మంది బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. బీహార్ నుంచి బరిలో నితిన్ నబిన్..
Kuwait Indian Embassy | కువైట్‌లో ఉద్రిక్తత పరిస్థితులు.. భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
India Petrol Shortage | దేశంలో పెట్రోల్‌ కొరత లేదు.. కేంద్రం కీలక ప్రకటన
Assembly Election Schedule | మోగిన నగారా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్​
India Economic Resilience | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఆర్థిక బఫర్లతో భారత్ సేఫ్!
TAGGED:Arvind KejriwalCBI InvestigationDelhi High CourtDelhi Liquor ScamDelhi Special CourtED Investigationindia newsKavithaManish Sisodiapolitical corruption india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Vijay CBI Notice Vijay CBI Notice | టీవీకే చీఫ్​ విజయ్​కు సీబీఐ నోటీసులు
Next Article Brahmotsavam Festival Induru Brahmotsavam Festival Induru | బ్రహ్మోత్సవాల్లో దేవుడిని కొలిస్తే కోరికలు నెరవేరుతాయి..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?