Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Dharmapuri Sanjay | ధర్మపురి సంజయ్ అభిమానుల దీక్ష విరమణ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Dharmapuri Sanjay | ధర్మపురి సంజయ్ అభిమానుల దీక్ష విరమణ

నిజామాబాద్

Dharmapuri Sanjay | ధర్మపురి సంజయ్ అభిమానుల దీక్ష విరమణ

నగరంలో ధర్మపురి సంజయ్​ అభిమానులు నిరాహార దీక్షను విరమించారు. కార్పొరేషన్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ వారికి నిమ్మరసం ఇచ్చారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 4, 2026 6:16 సా.
Shashi kiran Mottala
1 రోజు ago
Share
Dharmapuri Sanjay

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Dharmapuri Sanjay | నగరంలో ధర్మపురి సంజయ్​ అభిమానులు తమ నిరాహార దీక్షను విరమించారు. కార్పొరేషన్​ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ దీక్ష చేస్తున్ సంజయ్​ అభిమానులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

Contents
  • Dharmapuri Sanjay | కాంగ్రెస్​ పార్టీలో మున్నూరుకాపులు సముచిత స్థానం..
    • Dharmapuri Sanjay | కార్పొరేషన్​ ఎన్నికల్లోనూ..
      • Dharmapuri Sanjay | పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి పనులు వద్దు..

Dharmapuri Sanjay | కాంగ్రెస్​ పార్టీలో మున్నూరుకాపులు సముచిత స్థానం..

బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress) పార్టీలో అన్ని వర్గాల వారికి సమాన న్యాయం జరుగుతుందన్నారు. నాయకులు పార్టీ కోసం చేసిన కృషిని గుర్తించి అధిష్టానం సరైన సమయంలో పదవులు సమకూర్చుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో మున్నూరుకాపులకు అన్యాయం జరుగుతుందని సంజయ్ అనుచరులు అనుకోవడం సరైంది కాదన్నారు. నిజామాబాద్ నగర కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడిగా మున్నూరు కాపు బిడ్డనైన నాకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు.

Dharmapuri Sanjay | కార్పొరేషన్​ ఎన్నికల్లోనూ..

అదేవిధంగా రాష్ట్రకాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా రాంభూపాల్​కు అవకాశం ఇచ్చారన్నారు. అలాగే ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో పది కార్పొరేటర్ స్థానాలను మున్నూరు కాపులకు కేటాయించామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రస్థాయిలో పలు మున్సిపాలిటీల్లో ఛైర్మన్లుగా.. వైస్ ఛైర్మన్లుగా, తదితర నామినేట్ పదవులు కేటాయించడంతో పాటు, యువజన కాంగ్రెస్, ఎన్​ఎస్​యూఐ (NSUI) లాంటి ఇతర కీలక పదవులను మున్నూరుకాపులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు. ఇంకా రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ సమయాన్ని బట్టి అవకాశాలను అధిష్టానం కల్పిస్తుందన్నారు.

Dharmapuri Sanjay | పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి పనులు వద్దు..

అందరు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కలిసి పనిచేయాలి కానీ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయకూడదని పేర్కొన్నారు. ధర్మపురి శ్రీనివాస్ అనుచరులుగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో 2029లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే విధంగా నిజామాబాద్ అర్బన్​లో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపించుకునే విధంగా అందరం కలిసి ముందుకు అడుగులు వేయాలని బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Drivers Health Check | డ్రైవర్లు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ

Madiga Martyrs Day | మాదిగ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
Bheemgal Police | యువతి బలవన్మరణం..
Robo Fest Nizamabad | కాకతీయ ఒలంపియాడ్​ ‘రోబో ఫెస్ట్’​.. ప్రదర్శనలతో అలరించిన చిన్నారులు
Domestic Cylinders Seized | హోటళ్లపై సివిల్ సప్లయ్స్​ అధికారుల దాడులు.. డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం
Kamareddy Bus Accident | బస్సు ప్రమాదం.. డిప్యూటీ తహశీల్దార్​కు గాయాలు..
TAGGED:Congress TelanganaDharmapuri Sanjayhunger strikeMunnooru KapuNizamabad News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Sand Booking App | Sand Booking App | యాప్​ ద్వారానే ఇసుకను బుక్​ చేసుకోవాలి: కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​
Next Article Hyderabad Lakes Restoration Hyderabad Lakes Restoration | రెండు నెలల్లో చెరువుల పునరుద్ధరణ : హైడ్రా కమిషనర్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?