అక్షరటుడే, ఆర్మూర్: Hindu Unity Appeal | హిందువులంతా ఐక్యంగా (Hanuman Jayanti) ఉండి మన సాంప్రదాయాలు, ఆచారాలను కాపాడుకోవాలని ఆర్మూర్(Armoor) ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy) అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంతోపాటు ఫతేపూర్, గోవింద్పేట్, మామిడిపల్లి గ్రామాల్లోని హనుమాన్ ఆలయాలను ఆయన దర్శించుకున్నారు.
Hindu Unity Appeal | ఆలయాలను దర్శించుకోవాలి..
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 365 రోజులు ప్రతినిత్యం దేవాలయాలను దర్శించుకుని పూజలు చేయాలని (BJP leaders), దేవాలయాలను కాపాడుకునే (cultural traditions) బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆలయాలన్నీ భవిష్యత్తులో మన పిల్లలకు నిలిచి ఉండాలంటే హిందువులంతా ఏకమై సంఘటితంగా ఉండాలన్నారు. ఆచార(temple visits) సాంప్రదాయాలతో పాటు మన దేశాన్ని మనమే కాపాడుకోవాలని సూచించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్ ప్రజలు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Hanuman Shobha Yatra Security | హనుమాన్ శోభాయాత్రకు పటిష్టమైన బందోబస్తు: సీపీ సాయిచైతన్య
