Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Hyderabad Pet Tragedy | పిల్లుల కోసం ఇద్దరు యువతుల ఆత్మహత్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Hyderabad Pet Tragedy | పిల్లుల కోసం ఇద్దరు యువతుల ఆత్మహత్య

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Hyderabad Pet Tragedy | పిల్లుల కోసం ఇద్దరు యువతుల ఆత్మహత్య

పెంపుడు పిల్లుల కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు హైదరాబాద్​ నగరంలో చోటు చేసుకున్నాయి.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 21, 2026 11:16 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
7 రోజులు ago
Share
Hyderabad Pet Tragedy

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Pet Tragedy | పిల్లుల కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన యువతులు పిల్లుల కోసం తనువు చాలించారు.

Contents
  • Hyderabad Pet Tragedy | మనస్తాపంతో..
    • Hyderabad Pet Tragedy | తల్లి మందలించడంతో..

ప్రస్తుతం చాలా మంది చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొందరికి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం ఉంటుంది. వాటిని ప్రేమగా చూసుకుంటారు. అవి చనిపోతే కొన్ని రోజులు తీరానికి వేదనకు గురి అవుతుంటారు. అయితే నగరంలోని ఓ యువతి పెంపుడు పిల్లి చనిపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోకి పిల్లిని తీసుకు రావొద్దని తల్లి మందలించడంతో మరో యువతి ప్రాణాలు తీసుకుంది.

Hyderabad Pet Tragedy | మనస్తాపంతో..

రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో హిమబిందు అనే యువతి పెంపుడు పిల్లి చనిపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. బడంగ్‌పేట అంజనాద్రి నివాస్‌ కాలనీలో నివాసం ఉంటున్న హిమబిందు (20) డిగ్రీ ఫస్టియర్​ చదువుతోంది. ఆమె కొంతకాలంగా పిల్లిని పెంచుకుంటుంది. బుధవారం తెల్లవారుజామున అది చనిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన హిమబిందు ఎలుకల మందు తిన్నది. గమనించిన తల్లి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.

Hyderabad Pet Tragedy | తల్లి మందలించడంతో..

నగరంలోని అల్వాల్‌లో నివాసం ఉంటున్న కుసుమలత, దేవదత్తం దంపతులకు కుమార్తె శ్రేష్ట ఉంది. ఆమె ఎంబీబీఎస్​ చదువుతోంది. ఇంట్లో పెంచుకుంటున్న పిల్లి విషయంలో శ్రేష్టకు తల్లితో వాగ్వాదం జరిగింది. దీంతో కుసుమలత పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దని శ్రేష్టను మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన శ్రేష్ట ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.చాలా మంది పెంపుడు జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కొందరైతే కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. అవి దూరమైతే తట్టుకోలేరు. అయితే పెంపుడు పిల్లుల కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకోవడం నగరంలో తీవ్ర చర్చకు దారి తీసింది.

ఇది కూడా చదవండి..: Kaushik Reddy Shock | బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి షాక్​!

Hydraa land seizure | హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌.. 47 వేల గజాల భూమి స్వాధీనం
Stock Market Surge | తగ్గుతున్న ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన సూచీలు
Gas Shortage Protests | గ్యాస్​ కొరతపై ప్రతిపక్షాల ఆందోళన
Lambadi Protest Arrests | అరెస్ట్​లతో లంబాడీల ఉద్యమాన్ని ఆపలేరు..
Krishna River Water | చుక్క నీరు కూడా వదులుకోం : మంత్రి ఉత్తమ్​
TAGGED:emotional stressHyderabadHyderabad newsHyderabad Pet Tragedymental health awarenesspet attachmentRanga Reddy districttragic incidentsyouth suicide India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hormuz Indian Death Hormuz Indian Death | హార్ముజ్​ జలసంధి సమీపంలో భారతీయుడి మృతి
Next Article Ramzan Celebrations Nizamabad Ramzan Celebrations Nizamabad | ఘనంగా రంజాన్​ వేడుకలు.. మైనారిటీల ప్రార్థనలు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?