అక్షరటుడే నిజామాబాద్ క్రైం: Lost Mobile Recovery | నగరంలో సెల్ఫోన్లు పోగొట్టుకుని ఫిర్యాదు చేసిన బాధితులకు వాటిని ట్రేస్ (phone tracking) చేసి తిరిగి అందజేసినట్లు వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.
Lost Mobile Recovery | సీఈఐఆర్ పోర్టల్ ద్వారా..
ఈ సందర్భంగా ఎస్హెచ్వో మాట్లాడుతూ.. వన్ టౌన్ పరిధిలో 20మంది బాధితులు తమ ఫోన్లు పోగొట్టుకున్నట్లు (mobile recovery) ఫిర్యాదు చేశారన్నారు. ఈ సందర్భంగా సీఈఐఆర్ పోర్టల్ (CEIR portal) ద్వారా వాటిని ట్రేస్ చేసి తిరిగి బాధితులకు శనివారం అందజేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొబైల్ఫోన్లు జాగ్రత్తగా చూసుకోవాలని.. ఒకవేళ పోగొట్టుకున్నట్లయితే (lost mobile) వెంటనే సంబంధిత పోలీస్స్టేషన్లో(Nizamabad police) సంప్రదించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Excise Officer Resignation | ఎక్సైజ్ శాఖలో వివాదం.. ఆత్మాభిమానం కోసం డిప్యూటీ కమిషనర్ ఉద్యోగానికి గుడ్ బై..
