Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Midday Meal Fish | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. మధ్యాహ్న భోజనంలో చేపల కర్రీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Midday Meal Fish | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. మధ్యాహ్న భోజనంలో చేపల కర్రీ

తెలంగాణతాజా వార్తలు

Midday Meal Fish | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. మధ్యాహ్న భోజనంలో చేపల కర్రీ

మధ్యాహ్న భోజనంలో చేపలు వడ్డిస్తామని మంత్రి శ్రీహరి తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 26, 2026 12:17 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
11 గంటలు ago
Share
Midday Meal Fish

అక్షరటుడే, వెబ్​డెస్క్: Midday Meal Fish | విద్యార్థులకు మంత్రి వాకిటి శ్రీహరి గుడ్​ న్యూస్​ చెప్పారు. మధ్యాహ్న భోజనంలో చేపల కూర అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీలో ఆయన ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల (Government School)ల్లో ప్రస్తుతం మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. ఏ రోజు ఏ కూర వండాలో ప్రభుత్వం మెనూ సిద్దం చేసింది. అయితే చాలా బడుల్లో మెనూ అమలు కావడంలో లేదు. స్థానికంగా అందుబాటులో ఉండే కూరగాయలతో మధ్యాహ్న భోజనం సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులకు వారానికి రెండు సార్లు గుడ్డు పెడుతున్నారు. అయితే మధ్యాహ్న భోజనంలో ప్రస్తుతం మాంసాహారం అందించడం లేదు. ఈ క్రమంలో తాజాగా మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srharii) మాట్లాడుతూ.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు అందించనున్నట్లు తెలిపారు. కాగా ఇంటర్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని ఇటీవల డిప్యూటీ సీఎం ప్రకటించారు.

Midday Meal Fish | సాధ్యమేనా..

రాష్ట్రంలో బలమైన పశుసంపద ఉందని, గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ప్రతి యేటా చెరువుల్లో వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను వదులుతోంది. ఈ క్రమంలో చేపల ఉత్పత్తి సైతం భారీగానే ఉంది. దీంతో మధ్యాహ్న భోజనంలో చేపలు పెడతామని ప్రకటించారు. అయితే పాఠశాలలో చేపల కూర పెట్టడం సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చేపలు వండటం చాలా శ్రమతో కూడిన పని. కొన్ని పాఠశాలల్లో 500కు పైగా విద్యార్థులు ఉంటారు. అలాంటి చోట చేపల కూర వండటం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. మంత్రి అజారుద్దీన్​ (Minister Azharuddin) మాట్లాడుతూ.. మైనార్టీల విద్యకు భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు

ఇది కూడా చదవండి..: Telangana Heat Wave | మళ్లీ మండనున్న ఎండలు

Gold Silver Rates | ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం .. పెళ్లిళ్ల సీజన్లో పరుగులు పెడుతున్న ప‌సిడి
March 07 Gold Silver Rates | ప‌సిడి ప్రియుల‌కి శుభ‌వార్త‌.. వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు!
Danam Nagender Notices | ఎమ్మెల్యే దానం నాగేందర్​కు హైకోర్టు నోటీసులు
Hyderabad Rain Traffic | ఓ వైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్​… హైదరాబాద్​లో వాహనదారుల ఇక్కట్లు!
Jeevan Reddy Resignation | అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేను : జీవన్‌రెడ్డి
TAGGED:education updates indiafish in schoolsgovernment school mealsindia school schememidday meal schemenutrition programsschool lunch newsstudent nutrition india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hormuz Indian Ships Hormuz Indian Ships | ఇరాన్​ గుడ్​న్యూస్​.. హర్ముజ్​ నుంచి భారత నౌకలకు అనుమతి
Next Article Mission Bhagiratha Salaries Mission Bhagiratha Salaries | వేతనాల కోసం మిషన్ భగీరథ సిబ్బంది నిరసన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?