Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Red Sorghum Farmers Demand | ఎర్రజొన్న విత్తనాలు ఇచ్చిన వ్యాపారులే కొనుగోలు చేయాలి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Red Sorghum Farmers Demand | ఎర్రజొన్న విత్తనాలు ఇచ్చిన వ్యాపారులే కొనుగోలు చేయాలి

నిజామాబాద్

Red Sorghum Farmers Demand | ఎర్రజొన్న విత్తనాలు ఇచ్చిన వ్యాపారులే కొనుగోలు చేయాలి

ఎర్రజొన్నల విత్తనం ఇచ్చిన వ్యాపారులే రూ.4వేల క్వింటాల చొప్పున కొనుగోలు చేయాలని ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్​ చేసింది.

Srinivas kolluri
Last updated: మార్చి 20, 2026 5:17 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Red Sorghum Farmers Demand

అక్షరటుడే, ఆర్మూర్: Red Sorghum Farmers Demand | ఎర్రజొన్న విత్తనాలు ఇచ్చిన వ్యాపారులే రూ.4వేలకు క్వింటాలు చొప్పున కొనుగోలు చేయాలని ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్​ చేసింది. ఈ మేరకు కమిటీ ప్రతినిధులు ప్రభాకర్, మంథని గంగారాం, జక్కలింగారెడ్డి, దేవారంలు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్​ (Additional Collector Kiran Kumar)కు వినతిపత్రం అందజేశారు.

Contents
  • Red Sorghum Farmers Demand | రైతుల సమస్యలు పరిష్కరించాలి..
    • Red Sorghum Farmers Demand | వ్యవసాయ మార్కెట్​ కమిటీ అధికారులు..

Red Sorghum Farmers Demand | రైతుల సమస్యలు పరిష్కరించాలి..

పసుపు ధరను కృత్రిమంగా తగ్గించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కమిటీ నాయకులు డిమాండ్​ చేశారు. వ్యవసాయ మార్కెట్ అధికారుల నిర్లక్ష్యంపై చర్య తీసుకోవాలని.. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు కోరారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఏర్పాటు చేశారని మన జిల్లాలోనే ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. దీనికి అదనపు కలెక్టర్​ స్పందిస్తూ.. మార్క్​ఫెడ్​ అధికారులతో మాట్లాడి త్వరలో కేంద్రాలు ప్రారంభమయ్యేలా చూస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఆలస్యం జరిగితే రైతులు నిండా మునుగుతారని.. వ్యాపారవర్గాలు లాభ పడతారన్నారు.

Red Sorghum Farmers Demand | వ్యవసాయ మార్కెట్​ కమిటీ అధికారులు..

ఈ సందర్భంగా పసుపు కొనుగోలు విషయాల్లో మార్కెట్ అధికారులు (Market Officers) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. వ్యాపారులతో అంతర్గత ఒప్పందాల కారణంగానే రైతులు నష్టపోతున్నారని వారు ఆరోపించారు. సోమవారం వ్యవసాయ మార్కెట్​కు వచ్చే పసుపునకు ధర తక్కువ తగ్గించడానికి జరిగే ప్రయత్నాలను అధికారులు అడ్డుకోవాలని గుర్తు చేశారు. వందలాదిమంది తెచ్చే పసుపునకు ఒకరిద్దరూ తెచ్చే పచ్చి పసుపు వల్ల వందల మంది నష్టపోతారని పచ్చి పసుపు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పలువురు కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Mopal Police Inspection | మోపాల్​ పోలీస్​స్టేషన్​ను తనిఖీ చేసిన సీపీ సాయిచైతన్య

Jadakoppulaata Festival | దూపెల్లిలో జడకొప్పులాట.. పాల్గొన్న పోలీస్ కమిషనర్
Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలను విడుదల చేయాలి
Congress Leader Murder Case | కాంగ్రెస్​ నేత హత్య కేసు.. పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు!
Village development cooperation | పరస్పర సహకారంతోనే గ్రామాల అభివృద్ధి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
Mud Bath Therapy | కామారెడ్డిలో మట్టి స్నానం.. ఉత్సాహంగా ముందుకొస్తున్న ఔత్సాహికులు
TAGGED:agri policy Indiaagriculture market problemsArmur farmer protestcrop purchase issue Indiafarmer grievances TelanganaMarket OfficersMarkfed procurementRed Sorghum Farmers Demandturmeric price issue
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Power Petrol Price Hike Power Petrol Price Hike | పెరిగిన పవర్​ పెట్రోల్​ ధరలు
Next Article Bodhan Car Theft Bodhan Car Theft | బోధన్​లో ఘరానా దోపిడీ.. కారు అద్దాలు ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?