అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Power Supply Disruption | నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో(power outage) అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు ట్రాన్స్కో (Nizamabad Transco) వన్టౌన్, టూ, త్రీ ఏడీఈలు చంద్రశేఖర్, ప్రసాద్రెడ్డి, వినోద్ ప్రకటన విడుదల చేశారు.
Power Supply Disruption | నగరంలోని వినాయక్నగర్..
నగరంలోని (nizamabad news) వినాయక్నగర్, పవర్హౌస్ కాంపౌండ్, అర్సపల్లి, మిర్చి కాంపౌండ్, గూపన్పల్లి, తిలక్గార్డెన్, గంగాస్తాన్, హౌసింగ్ బోర్డు కాలనీల్లో ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. సబ్స్టేషన్ మరమ్మతులు(maintenance work), నిరంతరాయంగా విద్యుత్ సరఫరాలో(energy update,) ఆటంకాలు లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు.
