Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: SSC Exams Completed | ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - SSC Exams Completed | ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

నిజామాబాద్

SSC Exams Completed | ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

జిల్లావ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో చివరిరోజు సోషల్ పరీక్షలకు 13,143 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13110 మంది విద్యార్థులు హాజరయ్యారు. 33 మంది గైర్హాజరయ్యారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 13, 2026 7:08 సా.
Shashi kiran Mottala
3 రోజులు ago
Share
SSC Exams Completed |
SSC Exams Completed | ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

అక్షరటుడే, కామారెడ్డి: SSC Exams Completed | జిల్లావ్యాప్తంగా పదవ తరగతి(SSC exams) పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో చివరిరోజు సోషల్ పరీక్షలకు 13,143 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13110 మంది విద్యార్థులు హాజరయ్యారు. 33 మంది గైర్హాజరయ్యారు.

Contents
  • SSC Exams Completed | బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​ చరిత్రలో..
    • SSC Exams Completed | పెద్దకొడప్​గల్​లో..

SSC Exams Completed | బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​ చరిత్రలో..

చివరిరోజు హాజరు శాతం 99.75% నమోదైంది. గతనెల 14న మొదలైన పదోతరగతి పరీక్షలు దాదాపు నెల రోజుల పాటు కొనసాగాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్​ (Board of Secondary Education) చరిత్రలో నెలరోజుల పాటు పదో తరగతి పరీక్షలు జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఒక్కో పరీక్షలు గతంలో ఎన్నడూ లేని విధంగా 5 రోజుల పాటు విరామం రావడం, ఆ గ్యాప్​లో పరీక్షల మూల్యాంకనం కూడా పూర్తి చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటి సారిగా మూల్యాంకనం కేంద్రాన్ని జీవదాన్ పాఠశాలలో (Jeevadhan School) ఏర్పాటు చేశారు. ఈనెల చివరి వారంలో పదో తరగతి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

SSC Exams Completed | పెద్దకొడప్​గల్​లో..

అక్షరటుడే, పెద్దకొడప్​గల్: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసింది. మండలంలో ఆఖరి రోజు సాంఘిక శాస్త్రం పరీక్షలకు 240 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 238మంది హాజరయ్యారు. ఇద్దరు విద్యార్థులు గైర్హాజరైనట్లు సీఎస్​ రాందాస్ తెలిపారు. గతనెల 14న మొదలైన పదవ తరగతి పరీక్షలు దాదాపు నెల రోజుల పాటు కొనసాగాయి.

ssc2

ఇది కూడా చదవండి: Land Survey Rovers | రోవర్లతో పక్కాగా భూ సర్వే.. మంత్రి పొంగులేటి

Surender Release Protest | మాజీ ఎమ్మెల్యే సురేందర్​ను విడుదల చేయాలని రాస్తారోకో
Dharmapuri Sanjay Protest | ధర్మపురి సంజయ్​కి పదవి ఇవ్వాలని నిరాహార దీక్ష
Nizamabad Drinking Water | తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Temple Theft Arrest | ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల అరెస్టు..
Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 24 ఫిర్యాదుల స్వీకరణ
TAGGED:board exams indiaBoard of Secondary Educationclass 10 examsexam resultsJeevadhan SchoolKamareddy Newsschool examsSSC Examsstudent attendanceTelangana Education
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Multi Level Scam Multi Level Scam | మరో ‘మల్టీ లెవల్’​ స్కాం.. రూ.800 కోట్ల మోసం
Next Article Indiramma Houses Construction | Indiramma Houses Construction | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే పోచారం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?